Versions
TEV సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
ERVTE తర్షీషు వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.
IRVTE సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు. PEPS