Versions
TEV రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
ERVTE ప్రతీసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడుగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్షించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞాన వంతులంగరికంటెను, ఇంద్ర జాలికులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు.